ETV Bharat / state

జడ్పీ కార్యాలయం వద్ద వాగ్వాదం, తోపులాట

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కార్మికులకు మద్దతుగా  ప్రజా సంఘాల నాయకులు నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Oct 23, 2019, 1:37 PM IST

జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కార్మిక నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు కార్మిక నాయకులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కార్మిక నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు కార్మిక నాయకులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

జడ్పీ కార్యాలయం వాగ్వాదం, తోపులాట

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.