ETV Bharat / state

సాగర్​లో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన గుత్తా

రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ హిల్​కాలనీలో కల్యాణమండపాన్ని శాసన మండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​రెడ్డి ప్రారంభించారు. సాగర్​లో ఉన్న ప్రజలందరికీ కల్యాణమండపం అందుబాటులో ఉంటుందని గుత్తా తెలిపారు.

author img

By

Published : Jan 10, 2021, 5:34 PM IST

mandali chairman gutta sukender reddy started function hall in nagarjunasagar
సాగర్​లో కల్యాణమండపం ప్రారంభించిన మండలిఛైర్మన్​

నాగార్జునసాగర్ హిల్​కాలనీలో రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగింది.

సాగర్​లో ఉన్న ప్రజలందరికీ కల్యాణ మండపం అందుబాటులో ఉంటుందని గుత్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నందికొండ పురపాలక చైర్మన్ అనూష రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'

నాగార్జునసాగర్ హిల్​కాలనీలో రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగింది.

సాగర్​లో ఉన్న ప్రజలందరికీ కల్యాణ మండపం అందుబాటులో ఉంటుందని గుత్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నందికొండ పురపాలక చైర్మన్ అనూష రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.