నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 2 కరోనా పాజిటిల్ కేసుల నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. పట్టణంలోని సీతారాంపురం కాలనీని కార్డన్ ఆఫ్ చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి సన్నిహితంగా మెలిగే వారి సంఖ్య దృష్టిలో పెట్టుకొని తుంగపాడులోని ఆదర్శ పాఠశాలలో 72 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 570 గుర్తించి, ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య