ETV Bharat / state

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థుల బృందం - students visit Organic farm house at nalgonda

ఇన్నోవేషన్ యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు విద్యార్థులు నల్గొండ జిల్లాలో ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ యాత్ర మూడు రోజులుగా సాగుతోంది.

students visit Organic farm house at nalgonda
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థుల బృందం
author img

By

Published : Feb 21, 2020, 6:10 PM IST

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ యాత్రలో భాగంగా హైదరాబాద్ విద్యార్థులు నల్గొండ జిల్లాలో ఎన్‌జీఓ రమేష్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ వివిధ రకాల పంటలను పరిశీలించారు. పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.

గత మూడు రోజులుగా యాత్ర చేస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాలలో వివిధ ఆర్గానిక్‌ పంటల గురించి తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో దాదాపుగా 20 రకాల పంటలు పండిస్తున్న రమేష్‌ని ప్రశంసించారు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థుల బృందం

ఇదీ చదవండి: దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ యాత్రలో భాగంగా హైదరాబాద్ విద్యార్థులు నల్గొండ జిల్లాలో ఎన్‌జీఓ రమేష్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ వివిధ రకాల పంటలను పరిశీలించారు. పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.

గత మూడు రోజులుగా యాత్ర చేస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాలలో వివిధ ఆర్గానిక్‌ పంటల గురించి తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో దాదాపుగా 20 రకాల పంటలు పండిస్తున్న రమేష్‌ని ప్రశంసించారు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థుల బృందం

ఇదీ చదవండి: దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.