ETV Bharat / state

బజ్జీలో కాస్తా మసాలా పెడితే..: జానారెడ్డి

author img

By

Published : Oct 31, 2019, 7:23 PM IST

Updated : Oct 31, 2019, 7:59 PM IST

బజ్జీలో కాస్తా మసాలా పెట్టి తయారు చేస్తే మంచి గిరాకీ వస్తుందని మిర్చి బండి వ్యాపారికి సూచించారు కాంగ్రెస్ సినీయర్ నేత జానారెడ్డి.

మిర్చి బజ్జి తిన్న జానారెడ్డి


సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నల్గొండ జిల్లా హాలియాలో మిరపకాయ బజ్జీ రుచి చూశారు. మిర్చి బండి వద్దకు వెళ్లి వేడి వేడి బజ్జీలను ఆరగించారు. మసాల పెట్టి తయారు చేస్తే మంచి గిరాకీ వస్తుందని మిర్చి బండి వ్యాపారికి సలహా కూడా ఇచ్చారు జానారెడ్డి. అంతకు ముందు హాలియాలో ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

మిర్చి బజ్జి తిన్న జానారెడ్డి

ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు


సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నల్గొండ జిల్లా హాలియాలో మిరపకాయ బజ్జీ రుచి చూశారు. మిర్చి బండి వద్దకు వెళ్లి వేడి వేడి బజ్జీలను ఆరగించారు. మసాల పెట్టి తయారు చేస్తే మంచి గిరాకీ వస్తుందని మిర్చి బండి వ్యాపారికి సలహా కూడా ఇచ్చారు జానారెడ్డి. అంతకు ముందు హాలియాలో ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

మిర్చి బజ్జి తిన్న జానారెడ్డి

ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

Intro:Tg_nlg_52_31_jana reddy_bajji_test_av_ts10064
నాగార్జునసాగర్ మాజీఎమ్మెల్యే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి హాలియా లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిసందర్భంగా హాలియా కు వచ్చి అక్కడే ఉన్న బజ్జిలా బండి వద్దకు వెళ్లి బజ్జిలను తీసుకుని రుచి చూశారు. బజ్జిలా బండి అతనికి బజ్జిలో మసాల పెట్టి తయారు చేస్తే మంచి గిరాకీ ఉంటుందని సలహా ఇచ్చారు. బజ్జి తిన్నందుకు డబ్బులు ఇవ్వబోగ అతను జానారెడ్డి పై ఉన్న అభిమానం తో వద్దన్నాడు.Body:వైConclusion:జె
Last Updated : Oct 31, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.