ETV Bharat / state

ప్రణబ్​ ముఖర్జీకి నివాళులు అర్పించిన దుబ్బాక నర్సింహా రెడ్డి

author img

By

Published : Sep 1, 2020, 4:27 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మరణం తీరని లోటని కాంగ్రెస్​ రాష్ట్ర నేత దుబ్బాక నర్సింహా రెడ్డి అన్నారు. నల్గొండలోని క్లాక్​ టవర్​ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రణబ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

congress leader dubbaka narsimha reddy tributs to pranab mukharji in nalgonda
ప్రణబ్​ ముఖర్జీకి నివాళులు అర్పించిన దుబ్బాక నర్సింహా రెడ్డి
నల్గొండలోని క్లాక్​ టవర్​ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ చిత్రపటానికి కాంగ్రెస్​ రాష్ట్ర నేత దుబ్బాక నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రణబ్​ మరణం తీరని లోటన్నారు. ఆయన కాంగ్రెస్​కు చేసిన సేవ కొనియాడారు. ప్రణబ్​ ముఖర్జీ రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జడ్పీటీసీ లక్ష్మయ్య, మాజీ జడ్పీటీసీ నర్సింగ్​శ్రీనుగౌడ్, ఎంపీపీ సుమన్, వైఎస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

నల్గొండలోని క్లాక్​ టవర్​ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ చిత్రపటానికి కాంగ్రెస్​ రాష్ట్ర నేత దుబ్బాక నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రణబ్​ మరణం తీరని లోటన్నారు. ఆయన కాంగ్రెస్​కు చేసిన సేవ కొనియాడారు. ప్రణబ్​ ముఖర్జీ రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జడ్పీటీసీ లక్ష్మయ్య, మాజీ జడ్పీటీసీ నర్సింగ్​శ్రీనుగౌడ్, ఎంపీపీ సుమన్, వైఎస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.