ETV Bharat / state

జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలి: జానారెడ్డి - సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

కరోనా వ్యాప్తి నివారణకు పౌరులు సహకరించాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకున్న నిర్ణయానికి అందరూ పాటించాలని సూచించారు.

clp farmer leader janareddy press meet on janatha karue in miryalaguda
జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలి: జానారెడ్డి
author img

By

Published : Mar 21, 2020, 6:50 PM IST

ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

సభలు, సమావేశాలు, వేడుకలు బహిరంగగా నిర్వహించొద్దని సూచించారు. అందులో భాగంగానే తన రాజకీయ గురువు పీవీ సత్యనారాయణ సంస్మరణ సభ జరపడం లేదని తెలిపారు. దగ్గరి బంధువులతోనే కర్మకాండను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు దీనిని గమనించి సహకరించాలని కోరారు.

జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలి: జానారెడ్డి

ఇదీ చూడండి: ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

సభలు, సమావేశాలు, వేడుకలు బహిరంగగా నిర్వహించొద్దని సూచించారు. అందులో భాగంగానే తన రాజకీయ గురువు పీవీ సత్యనారాయణ సంస్మరణ సభ జరపడం లేదని తెలిపారు. దగ్గరి బంధువులతోనే కర్మకాండను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు దీనిని గమనించి సహకరించాలని కోరారు.

జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలి: జానారెడ్డి

ఇదీ చూడండి: ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.