ETV Bharat / state

ఘనంగా బుద్ధుని 2563వ జయంత్యుత్సవాలు - ఘనంగా బుద్ధుని 2563వ జయంత్యుత్సవాలు

నాగార్జున సాగర్​కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుద్ధవనంలో బుద్ధుడి 2563వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఘనంగా బుద్ధుని 2563వ జయంత్యుత్సవాలు
author img

By

Published : May 18, 2019, 5:08 PM IST

నాగార్జునసాగర్​లోని బుద్ధవనంలో బుద్ధుని 2563వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​, ఛైర్మన్ భూపతి రెడ్డి, ఎండీ మనోహర్ పాల్గొన్నారు. శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు అత్రిలియో రతన్ తేరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు దేశాల నుంచి బౌద్ధ మతస్తులు బుద్ధవనం చేరుకుని వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేశారు. బుద్ధ కళ ప్రాచుర్యాన్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్ ప్రశాంతంగా ఉంటుందని, బౌద్ధ ధర్మాలు పాటించాలంటే శాంతి ముఖ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్​లో అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మించడానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఘనంగా బుద్ధుని 2563వ జయంత్యుత్సవాలు

ఇవీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

నాగార్జునసాగర్​లోని బుద్ధవనంలో బుద్ధుని 2563వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​, ఛైర్మన్ భూపతి రెడ్డి, ఎండీ మనోహర్ పాల్గొన్నారు. శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు అత్రిలియో రతన్ తేరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు దేశాల నుంచి బౌద్ధ మతస్తులు బుద్ధవనం చేరుకుని వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేశారు. బుద్ధ కళ ప్రాచుర్యాన్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్ ప్రశాంతంగా ఉంటుందని, బౌద్ధ ధర్మాలు పాటించాలంటే శాంతి ముఖ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్​లో అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మించడానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఘనంగా బుద్ధుని 2563వ జయంత్యుత్సవాలు

ఇవీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

Intro:tg_nlg_51_18_sagar_budha_jayanthi_minister_attend_abb_c10
నాగార్జునసాగర్ లోని బుద్ధ వనం లో లో బుద్ధుని 2563వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నాగార్జునసాగర్ లోని నూతన బుద్ధ గుణంలో బుద్ధుని జయంతి ఉత్సవాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసి ఇ ఈ జయంతి ఉత్సవాలకు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈయనతోపాటు ఉ తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ భూపతి రెడ్డి ఇ తెలంగాణ పర్యాటక శాఖ ఎండి మనోహర్ పాల్గొన్నారు శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు అత్రి లియో రతన్ తేరు రు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పలు దేశాల నుండి బౌద్ధ మతస్తులు బుద్ధ మనం చేరుకుని వారి ఆచారాల ప్రకారం బుద్ధుడికి ప్రార్థనలు జరిపారు బుద్దవనం కు చేరుకున్న కు చేరుకున్న మంత్రి బుద్ధ వనం చుట్టూ తిరిగి
శిల్పకళను పరిశీలించారు ఈ బుద్ధ కల ప్రాచుర్యాన్ని బుద్ధ వనం ప్రత్యేక అధికారి ఇ మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జున నడయాడిన నేల నాగార్జున సాగర్ అని ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని బుద్ధ ధర్మాలు పాటించడానికి శాంతి ముఖ్యమని నాగార్జునసాగర్ ను ప్రపంచంలోనే పెద్ద బౌద్ధ కేంద్రంగా రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తీసుకురానున్నామని ఇక్కడే అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం కూడా నిర్మించడానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అంటూ బుద్ధుని బోధనలు వింటే మనసుకు ప్రశాంతత కలుగుతుందని మనిషి హింసకు దూరంగా ఉండడానికి బౌద్ధం చాలా ఉపయోగపడుతుందని రాబోవు రోజుల్లో లో బుద్ధ వన్నని
అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి కి వివిధ దేశాల నుండి బౌద్ధ వానికి అధిక సంఖ్యలో బౌద్ధమతస్తులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

బైట్: శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి


Body:ట్


Conclusion:జె
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.