ETV Bharat / state

విధుల్లోకి కార్మికలోకం.. డిపోలో సందడి వాతావరణం - tsrtc employees samme over in kalwakurti

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి డిపో వద్ద విధులకు హాజరవుతున్న కార్మికులతో డిపోలో సందడి వాతావరణం నెలకొంది.

tsrtc employees joined in duty at kalwakurti
విధుల్లోకి కార్మికలోకం.. డిపోలో సందడి వాతావరణం
author img

By

Published : Nov 29, 2019, 12:56 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. గత 55 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు.. ముఖ్యమంత్రి ఆదేశాలతో విధుల్లోకి హాజరయ్యారు.

సమ్మె కాలంలో ప్రాణాలు వదిలిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి కార్మికులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు కొబ్బరికాయలు కొట్టి ప్రయాణాలను ప్రారంభించారు.

విధుల్లోకి కార్మికలోకం.. డిపోలో సందడి వాతావరణం

ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. గత 55 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు.. ముఖ్యమంత్రి ఆదేశాలతో విధుల్లోకి హాజరయ్యారు.

సమ్మె కాలంలో ప్రాణాలు వదిలిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి కార్మికులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు కొబ్బరికాయలు కొట్టి ప్రయాణాలను ప్రారంభించారు.

విధుల్లోకి కార్మికలోకం.. డిపోలో సందడి వాతావరణం

ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

Intro:tg_mbnr_02_29_RTC_karmikula_cherikatho_kala_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో కార్మికులు విధులకు హాజరు కావడంతో డిపో వద్ద కార్మికుల సందడితో కల సంతరించుకున్నది. గత 55 రోజులుగా వివిధ కారణాలతో సమస్యలను పరిష్కరించాలని సమ్మెకు దిగిన కార్మికులు ముఖ్యమంత్రి ఆదేశాలతో విధులకు హాజరయ్యేందుకు డిపో వద్ద బారులు తీరారు, విధులకు హాజరయ్యేందుకు వచ్చిన కార్మికులతో డిపో వద్ద సందడి నెలకొంది.


Body:ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 55 రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం స్పందించడంతో విధులకు హాజరయ్యేందుకు వచ్చారని, సమ్మెలో పాల్గొన్న 55రోజులపాటు కార్మికులకు వివిధ సంఘాలకు చెందిన నాయకులు, ఉద్యోగస్తులు, ఔత్సాహికులు, వైద్యులు, సబ్బండ వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచి కార్మికులకు వినోద్ అండగా నిలిచారని అన్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె కాలంలో ప్రాణాలు వదిలిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విధులకు హాజరయ్యే కార్మికులు డిపో లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరo వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.


Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.