ETV Bharat / state

దేవుళ్లను భయపెడుతున్న దొంగలు - దేవుళ్లను భయపెడుతున్న దొంగలు

దొంగలు గుళ్లను కూడా వదలడం లేదు. నాగర్​కర్నూలు జిల్లా వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

దేవుళ్లను భయపెడుతున్న దొంగలు
author img

By

Published : May 4, 2019, 6:52 PM IST

నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామ వెంకటేశ్వర దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగల కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆలయ పర్యవేక్షకులు తెలిపారు. నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగు కప్పుకుని చెడ్డీల మీద వచ్చినట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవమూర్తుల కల్యాణానికి సంబంధించిన నాలుగు తులాల బంగారు పుస్తెలు, రెండు శఠగోపాలు, సుమారు కిలో వెండిని ఎత్తుకెళ్లారు. 2 హుండీలను పగలగొట్టి అందులోని నగదును దొచికెళ్లినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, పోలీసు జాగిలాలతో విచారణ చేపట్టారు.

దేవుళ్లను భయపెడుతున్న దొంగలు

ఇవీ చూడండి: దేవరకద్రలో భక్తిశ్రద్ధలతో వీర నాగమ్మ ఉత్సవాలు

నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామ వెంకటేశ్వర దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగల కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆలయ పర్యవేక్షకులు తెలిపారు. నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగు కప్పుకుని చెడ్డీల మీద వచ్చినట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవమూర్తుల కల్యాణానికి సంబంధించిన నాలుగు తులాల బంగారు పుస్తెలు, రెండు శఠగోపాలు, సుమారు కిలో వెండిని ఎత్తుకెళ్లారు. 2 హుండీలను పగలగొట్టి అందులోని నగదును దొచికెళ్లినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, పోలీసు జాగిలాలతో విచారణ చేపట్టారు.

దేవుళ్లను భయపెడుతున్న దొంగలు

ఇవీ చూడండి: దేవరకద్రలో భక్తిశ్రద్ధలతో వీర నాగమ్మ ఉత్సవాలు

TG_MBNR_10_4_TEMPLE_LO_CHORI_AVB_C8 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:9885989452 ( ) దొంగలు రెచ్చిపోతున్నారు వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దొంగతనానికి ఇండ్లు వాహనాలే కాక గుడిలో దేవుడు ముందే శఠగోపం పెట్టి దొంగతనాలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామ వెంకటేశ్వర దేవాలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11:30 సమయంలో ఆలయం మూసి ఉన్న వేల తాళాలు పగల కొట్టుకుని ముఖానికి ముసుగు కప్పుకొని చడ్డీ ల మీద వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని సి సి కెమెరా లో చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారని తెలిపాడు. ఆలయంలో ఉత్సవమూర్తుల కళ్యాణానికి సంబంధించిన పుస్తెలు సుమారు నాలుగు తులాల బంగారం రెండు సట గోపాలు సుమారు ఒక కిలో వెండి... 2 హుండీలను పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఇందులో సుమారు 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం పోలీసు జాగిలాలతో విచారణ చేస్తున్నారు..... పోలీసులు సీసీ కెమెరాలను చూసిన దృశ్యాలను బట్టి విచారణ చేస్తున్నారు.సీసీ కెమెరా లో ఉన్న వారు చెడ్డి గ్యాంగ్ కు సంబంధించిన వార మరి ఇంకే వేరే ఎవరైనా ఉండి వచ్చా అనే దానిపై ఆరా తీస్తున్నారు.....AVB Byte:- ఆలయ మేనేజర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.