ETV Bharat / state

'పరీక్షలను యథావిధిగా నిర్వహించండి'

author img

By

Published : Mar 25, 2021, 5:44 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. రద్దు చేసిన పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

agitation on nagarkurnool
student protest, online classes problems

కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థల బంద్ ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పీజీ సెంటర్ ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఆందోళనలో రద్దు చేసిన పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని కోరారు. ఆ ప్రాంతంలో ఆన్ లైన్ క్లాస్​లకు తరచూ సిగ్నల్ సమస్య ఉంటుందని.. ప్రత్యక్ష తరగతుల బోధనకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థల బంద్ ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పీజీ సెంటర్ ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఆందోళనలో రద్దు చేసిన పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని కోరారు. ఆ ప్రాంతంలో ఆన్ లైన్ క్లాస్​లకు తరచూ సిగ్నల్ సమస్య ఉంటుందని.. ప్రత్యక్ష తరగతుల బోధనకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.