ETV Bharat / state

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్​కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

author img

By

Published : Nov 1, 2019, 4:43 PM IST

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

నాగర్​కర్నూల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. షాద్​నగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా స్వస్థలం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినాపల్లి మండలం పాలెం. ఆర్టీసీ సమ్మె ఉండడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇల్లు గడవక భార్య పిల్లలతో కూలీ పనికి వెళ్తున్నాడు. బాధలు చూడలేక ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్​కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ బాధ్యుడన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని ప్రజలందరూ మీ వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు.

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

ఇవీ చూడండి: 'మీరు కొట్లాడండి.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి'

నాగర్​కర్నూల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. షాద్​నగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా స్వస్థలం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినాపల్లి మండలం పాలెం. ఆర్టీసీ సమ్మె ఉండడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇల్లు గడవక భార్య పిల్లలతో కూలీ పనికి వెళ్తున్నాడు. బాధలు చూడలేక ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. నాగర్​కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ బాధ్యుడన్నారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని ప్రజలందరూ మీ వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు.

పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు

ఇవీ చూడండి: 'మీరు కొట్లాడండి.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి'

Intro:TG_MBNR_5_1_RTC_KARMIKUDU_SUCIDE_ATEMPT_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది షాద్నగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ ఖాజా స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం పాలెం గ్రామం. ఆర్టీసీ సమ్మె ఉండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇల్లు గడవక భార్య పిల్లలతో కూలి పనికి వెళ్తున్నట్లు... ఈ బాధలు చూడలేక ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతడిని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది...byte
byte:-కాజా భార్య షకీరా
ఆత్మహత్యకు పాల్పడిన మహమ్మద్ కాజాను మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు అని నాగం జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు ఎవరు అధైర్య పడవద్దని ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వద్దని ప్రజలందరూ మీ వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు....byte
byte:- మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి


Body:TG_MBNR_5_1_RTC_KARMIKUDU_SUCIDE_ATEMPT_AVB_TS10050


Conclusion:TG_MBNR_5_1_RTC_KARMIKUDU_SUCIDE_ATEMPT_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.