ETV Bharat / state

ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా ప్రచారం - nagar kurnool

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మే 6న జరిగే పోలింగ్​లో తమకు ఓటేసి గెలిపించాలని తెరాస అభ్యర్థులు ఓటర్లను కోరుకున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు
author img

By

Published : Apr 30, 2019, 1:39 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో మే 6న జరగబోయే మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు గెలిపించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా చూసుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు

ఇదీ చదవండిః పెను తుపానుగా మారనున్న 'ఫొని'

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో మే 6న జరగబోయే మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు గెలిపించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా చూసుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు

ఇదీ చదవండిః పెను తుపానుగా మారనున్న 'ఫొని'

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటి విడత ఎంపీటీసీ ఎన్నికలకు గ్రామాలలో లో జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రచారంలో భాగంగా పలు పార్టీల నాయకులు పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కోరుతున్నారు


Body:కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ సభ్యుల ప్రచారాలు


Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ పెద్ద కొత్తపల్లి కోడేర్ పెంట్లవెల్లి మండలాల్లో ఎంపిటిసి అభ్యర్థులు జడ్పిటిసి అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటు వేయాలని ఆదరించాలని ఓటర్లను కోరుతున్నారు .నా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా గా జడ్పిటిసి విద్యార్థులు ప్రజలకు హామీలు ఇస్తున్నారు .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.