ETV Bharat / state

నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం - నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం
author img

By

Published : Nov 19, 2019, 8:07 PM IST

జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభించడం వల్ల అత్యవసర పరిస్థితిలో రోగులను వేరే ఆస్పత్రికి పంపించాల్సిన బాధలు తప్పుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్,​ ఎమ్మెల్సీ దామోదర్​ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

జిల్లాకు మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి మంజూరు అయిందని త్వరలోనే 8 కోట్ల వ్యయంతో 50 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంథ్ సౌజన్యంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: పులిహోర, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం భారీ యంత్రాలు

జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభించడం వల్ల అత్యవసర పరిస్థితిలో రోగులను వేరే ఆస్పత్రికి పంపించాల్సిన బాధలు తప్పుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్,​ ఎమ్మెల్సీ దామోదర్​ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

జిల్లాకు మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి మంజూరు అయిందని త్వరలోనే 8 కోట్ల వ్యయంతో 50 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంథ్ సౌజన్యంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: పులిహోర, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం భారీ యంత్రాలు

Intro:TG_MBNR_10_19_MLA_MLC_BLOOD BANK_OPENING_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో రక్తనిధి కేంద్రం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేరే ఆస్పత్రికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు ఆ అవసరం రాకపోవచ్చు అని తెలిపారు. జిల్లాకు మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి సాంక్షన్ అయిందని... అతి త్వరలో 8 కోట్ల రూపాయలతో 50 పడకల మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి కి భూమి పూజ చేయనున్నామని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ప్రజలు భయ పడే వారని... ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి నిరభ్యంతరంగా పోతున్నారన్నారు. నెలలో జిల్లా ఆస్పత్రిలో యాభై అరవై కాన్పులు ఉండేవని ఇప్పుడు 500 కాన్పులు అవుతున్నాయని ఇదంతా కెసిఆర్ ప్రభుత్వం వల్ల సాధ్యం అయిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంథ్ సౌజన్యంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.....AVB
BYTE:- ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి


Body:TG_MBNR_10_19_MLA_MLC_BLOOD BANK_OPENING_AVB_TS10050


Conclusion:TG_MBNR_10_19_MLA_MLC_BLOOD BANK_OPENING_AVB_TS10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.