ETV Bharat / state

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్ - gandhi sankalp yatra at kollapur

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పాల్గొన్నారు.

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్
author img

By

Published : Nov 21, 2019, 9:03 AM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. బాపూజీ ఆశయాలు ఐదో తరం ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్

ఇవీచూడండి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. బాపూజీ ఆశయాలు ఐదో తరం ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్

ఇవీచూడండి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై

Intro:మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా జీజేపీ పార్టీ గాంధీ ఆశయాలను భావితరాలకు తెలియజేయడానికి గాంధీ సంకల్ప యాత్ర నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.


Body:కొల్లాపూర్ లో బిజెపి సంకల్ప యాత్ర


Conclusion:మహాత్మాగాంధీ150వ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ గాంధీ ఆశయాలను భావితరాలకు తెలియజేయడానికి గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తుందని బిజెపి పార్టీ రాష్ట అధ్యక్షుడు డాక్టరు లక్ష్మణ్ అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టరు లక్ష్మణ్ పాల్గొన్నారు. పట్టణ0 లోని ప్రధాన రహదారులపై గాంధీ సంకల్ప యాత్ర కొనసాగింది.స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాబోవు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆయన అన్నారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న ముఖ్యమంత్రి నిరో చక్రవర్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో 7కోట్ల 50లక్షల మరుగుదొడ్లు నిర్మిoచారన్నారు. మహిళల ఆత్మ గౌరవం నిలబెట్టారు.గత పాలకులు సిగ్గుతో తలదించుకునేలా చేశారు. కొల్లాపూర్ లో సోమశిల సిద్దేశ్వరం వంతెన , జాతీయ రహదారి బిజెపి పార్టీ కచ్చింతంగా చేస్తుందని హామీ ఇచ్చారు.
బైట్: డాక్టర్ కె. లక్ష్మణ్..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.