ETV Bharat / state

ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

author img

By

Published : May 25, 2021, 3:31 PM IST

అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్​లో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు.

Government whip guvvala Balaraju  inuagurated isolation center in mannanur
ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మన్ననూర్​లోని బాలికల రెసిడెన్షియల్ భవనంలో అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో 50 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మారుమూల నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న కరోనా బాధితుల కోసం అపోలో యాజమాన్యం ఇక్కడ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం స్పూర్తిదాయకమని ప్రభుత్వ విప్ తెలిపారు. కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఏ విధమైన అవసరం ఉన్నా జిల్లా వైద్యాధికారి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మన్ననూర్​లోని బాలికల రెసిడెన్షియల్ భవనంలో అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో 50 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మారుమూల నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న కరోనా బాధితుల కోసం అపోలో యాజమాన్యం ఇక్కడ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం స్పూర్తిదాయకమని ప్రభుత్వ విప్ తెలిపారు. కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఏ విధమైన అవసరం ఉన్నా జిల్లా వైద్యాధికారి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.