ETV Bharat / state

ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యం

నాగర్​కర్నూల్​ జిల్లా ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు నర్సాయిపల్లికి చెందిన కురుమయ్యగా గుర్తించిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

author img

By

Published : May 20, 2019, 7:58 PM IST

ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యం
ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యం

నాగర్​కర్నూల్​ జిల్లా ఎన్మనబెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కోడూరు మండలం నర్సాయిపల్లికి చెందిన కురువ కురుమయ్యగా పోలీసులు నిర్ధరించారు. ఆదివారం కూలి పనులకు వెళ్లిన కురుమయ్య కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఎంతవెతికినా ఆచూకి దొరకలేదు. చివరికి ఎన్మనబెట్టు సమీపంలో విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి: నాగర్​ కర్నూల్​ జిల్లాలో పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం

ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యం

నాగర్​కర్నూల్​ జిల్లా ఎన్మనబెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కోడూరు మండలం నర్సాయిపల్లికి చెందిన కురువ కురుమయ్యగా పోలీసులు నిర్ధరించారు. ఆదివారం కూలి పనులకు వెళ్లిన కురుమయ్య కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఎంతవెతికినా ఆచూకి దొరకలేదు. చివరికి ఎన్మనబెట్టు సమీపంలో విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి: నాగర్​ కర్నూల్​ జిల్లాలో పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.