ETV Bharat / state

నాగర్​కర్నూల్​ జిల్లాలో మరో 24 పాజిటివ్​ కేసులు

author img

By

Published : Jul 16, 2020, 9:28 PM IST

నాగర్​కర్నూలు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం 24 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్​ సోకిన వారిలో ముగ్గురు ఎస్​బీఐ సిబ్బంది కూడా ఉన్నారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో మరో 24 పాజిటినాగర్​కర్నూల్​ జిల్లాలో మరో 24 పాజిటివ్​ కేసులువ్​ కేసులు
నాగర్​కర్నూల్​ జిల్లాలో మరో 24 పాజిటివ్​ కేసులు

నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. నాగర్​కర్నూల్​​ పట్టణంలో తాజాగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందుల్లో ముగ్గురు ఎస్​బీఐ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.

తిమ్మాజీపేట మండలం కరోనాతో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి నుంచి ప్రైమరి కాంటాక్ట్ ద్వారా మరో నలుగురికి మహమ్మారి సోకింది. అచ్చంపేట పట్టణంలో ఆరు, లింగాలలో రెండు, రంగాపూర్​లో ఒకటి, కొల్లాపూర్​లో రెండు, కోడేరులో మూడు కేసులు నమోదయ్యాయి.

నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. నాగర్​కర్నూల్​​ పట్టణంలో తాజాగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందుల్లో ముగ్గురు ఎస్​బీఐ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.

తిమ్మాజీపేట మండలం కరోనాతో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి నుంచి ప్రైమరి కాంటాక్ట్ ద్వారా మరో నలుగురికి మహమ్మారి సోకింది. అచ్చంపేట పట్టణంలో ఆరు, లింగాలలో రెండు, రంగాపూర్​లో ఒకటి, కొల్లాపూర్​లో రెండు, కోడేరులో మూడు కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.