ETV Bharat / state

కేసీఆర్​ ఆలోచనలు దేశానికే ఆచరణీయమయ్యాయి - ts-trs-ktr-sabha

పార్లమెంటు ఎన్నికల ప్రచార జోరు పెంచింది తెరాస. రోడ్​షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​.  మాలోత్​ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన సభలో తనదైన శైలి చతుర్లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ములుగు బహిరంగ సభలో
author img

By

Published : Mar 30, 2019, 5:00 PM IST

Updated : Mar 30, 2019, 7:53 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనలు దేశానికే ఆచరణీయంగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టంచేశారు. మహబూబాబాద్​ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో ఓటమి పాలైనా... ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసిన ఘనత కేసీఆర్​దేనని గుర్తుచేశారు. దేశంలో ఏ ప్రధాని, ఏ సీఎం చేయని ఆలోచన రైతుల కోసం గులాబీ బాస్​ చేశారంటూ కొనియాడారు.

ములుగు బహిరంగ సభలో

ఇవీ చూడండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనలు దేశానికే ఆచరణీయంగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టంచేశారు. మహబూబాబాద్​ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో ఓటమి పాలైనా... ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసిన ఘనత కేసీఆర్​దేనని గుర్తుచేశారు. దేశంలో ఏ ప్రధాని, ఏ సీఎం చేయని ఆలోచన రైతుల కోసం గులాబీ బాస్​ చేశారంటూ కొనియాడారు.

ములుగు బహిరంగ సభలో

ఇవీ చూడండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్

Last Updated : Mar 30, 2019, 7:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.