ETV Bharat / state

కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి

author img

By

Published : May 12, 2021, 8:20 PM IST

కరోనా రోగులకు అన్ని సుదుపాయాలు కల్పిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ భవన్​లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్​ను పరిశీలించారు.

సమీక్ష సమావేశంలో మంత్రి, కలెక్టర్​, ఎమ్మెల్యే
సమీక్ష సమావేశంలో మంత్రి, కలెక్టర్​, ఎమ్మెల్యే

ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ భవన్​లో కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్​ను గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్​ పాల్గొన్నారు.

కొవిడ్​ టెస్ట్​ కోసం వచ్చిన వారిందరికి పరీక్షలు చేయాలని సీతక్క కోరారు. ఉదయం 10 వరకు టెస్టులు పూర్తి చేయాలన్నారు. మారు మూల గ్రామాలకు చెందిన కొందరు మొదటి డోసు వేసుకున్నారని.. వారికి సెల్ ఫోన్, ఇంటర్​నెట్ లేదని.. రిజిస్ట్రేషన్​ లేకున్నా వారికి రెండో డోసు ఇవ్వాలన్నారు.

ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ భవన్​లో కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్​ను గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్​ పాల్గొన్నారు.

కొవిడ్​ టెస్ట్​ కోసం వచ్చిన వారిందరికి పరీక్షలు చేయాలని సీతక్క కోరారు. ఉదయం 10 వరకు టెస్టులు పూర్తి చేయాలన్నారు. మారు మూల గ్రామాలకు చెందిన కొందరు మొదటి డోసు వేసుకున్నారని.. వారికి సెల్ ఫోన్, ఇంటర్​నెట్ లేదని.. రిజిస్ట్రేషన్​ లేకున్నా వారికి రెండో డోసు ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.