ETV Bharat / state

గోవిందరావుపేట నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు - ములుగు జిల్లా గోవిందరావు పేట

మేడారం జాతరకు భక్తులను తీసుకెళ్లడానికి ఆర్టీసీ తన శాయశక్తులా కృషి చేస్తోందని మేడ్చల్ డిపో మేనేజర్ పాల్​ అన్నారు. ఈ అవకాశాన్ని జాతరకు వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.

Special buses ply from Govindaravu to Medaram jatara
గోవిందరావుపేట నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
author img

By

Published : Feb 3, 2020, 12:24 PM IST

ములుగు జిల్లా గోవిందరావు పేటలో మేడ్చల్ డిపో మేనేజర్ పాల్ ఆధ్వర్యంలో తాత్కాలిక బస్టాండ్​ను ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి 200 సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా 30 బస్సులను ములుగు జిల్లా గోవిందరావు పేట నుంచి మేడారానికి నడపడానికి సిద్ధమైంది.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈనెల 8 వరకు బస్సు సౌకర్యాలను వినియోగించు కోవచ్చన్నారు.

గోవిందరావుపేట నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు

ఇదీ చూడండి : మేడారం జాతరలో ఉచిత వైఫై..

ములుగు జిల్లా గోవిందరావు పేటలో మేడ్చల్ డిపో మేనేజర్ పాల్ ఆధ్వర్యంలో తాత్కాలిక బస్టాండ్​ను ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి 200 సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా 30 బస్సులను ములుగు జిల్లా గోవిందరావు పేట నుంచి మేడారానికి నడపడానికి సిద్ధమైంది.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈనెల 8 వరకు బస్సు సౌకర్యాలను వినియోగించు కోవచ్చన్నారు.

గోవిందరావుపేట నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు

ఇదీ చూడండి : మేడారం జాతరలో ఉచిత వైఫై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.