ETV Bharat / state

మేడారానికి హైదరాబాద్​ నుంచి 500 ప్రత్యేక బస్సులు - Special buses for Medaram jatara from Hyderabad depot

ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి 500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం వరప్రసాద్ వెల్లడించారు. ఫిబ్రవరి 2నుంచి 8వ తేదీ వరకు ఈ బస్సులను నడపనున్నట్లు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Special buses for Medaram jatara from Hyderabad depot
మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులు
author img

By

Published : Jan 20, 2020, 5:36 PM IST

ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అమ్మవారి గద్దెల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆర్టీసీ తరఫున 500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నర శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. బస్సు సీట్ల రిజర్వేషన్‌ కోసం www.tsrtconline.in లో చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

ఈ నెల 26వ తేదీన రద్దీ దృష్ట్యా ప్రయోగాత్మకంగా 40 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్‌ దర్వాజ ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు.

మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులు

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అమ్మవారి గద్దెల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆర్టీసీ తరఫున 500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నర శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. బస్సు సీట్ల రిజర్వేషన్‌ కోసం www.tsrtconline.in లో చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

ఈ నెల 26వ తేదీన రద్దీ దృష్ట్యా ప్రయోగాత్మకంగా 40 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్‌ దర్వాజ ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు.

మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులు

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

TG_Hyd_37_20_RTC_Medaram_Spl_Busses_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అమ్మవారి గద్దెల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆర్టీసీ తరపున 500 ప్రత్యేక బస్సులు నడుతామని ఆయన తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నర శాతం చార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. బస్సు సీట్ల రిజర్వేషన్‌ కోసం www.tsrtconline.in లో చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన రద్దీ దృష్ట్యా ప్రయోగాత్మకంగా 40 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన 30, 4న 40, 5వ తేదీన 100, 6వ తేదీన 120, 7వ తేదీన 140, 8వ తేదీన 35బస్సులతో కలిపి మొత్తం 500నడుపుతున్నట్లు వరప్రసాద్ వివరించారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్‌ దర్వాజ ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. బైట్: వరప్రసాద్, రంగారెడ్డి ఆర్.ఎం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.