ETV Bharat / state

వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ

మేడారం వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తమ కోరికలు తీర్చి.. చల్లగా చూడు తల్లీ అంటూ వారి మొక్కలు చెల్లించుకుంటున్నారు.

author img

By

Published : Feb 6, 2020, 8:57 PM IST

devotees in medaram
వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతర భక్త కోటితో అలరారుతోంది. భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తరించిపోతున్నారు. దేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ

ఇదీ చూడండి: మేడారం వెతలు: జాతరలో భక్తుల పాట్లు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతర భక్త కోటితో అలరారుతోంది. భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తరించిపోతున్నారు. దేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ

ఇదీ చూడండి: మేడారం వెతలు: జాతరలో భక్తుల పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.