ETV Bharat / state

సీఆర్పీఎఫ్​ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం - crpf

ములుగు జిల్లా కేంద్రంలోని ఎఫ్58 సీఆర్పీఎఫ్ అధికారులు 140 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

crpf
సీఆర్పీఎఫ్​
author img

By

Published : Apr 8, 2020, 7:16 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎఫ్58 సీఆర్పీఎఫ్ అధికారులు 140 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో నిరుపేదలు ఇంటిపట్టునే ఉండడం గమనించిన జవాన్లు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పవన్ యాదవ్, ఇన్​స్పెక్టర్​ ఉపాధ్యాయ పాల్గొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎఫ్58 సీఆర్పీఎఫ్ అధికారులు 140 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో నిరుపేదలు ఇంటిపట్టునే ఉండడం గమనించిన జవాన్లు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పవన్ యాదవ్, ఇన్​స్పెక్టర్​ ఉపాధ్యాయ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: బాధితుల మూత్రం సీసాలు విసిరి...

For All Latest Updates

TAGGED:

crpf
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.