ETV Bharat / state

అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

author img

By

Published : Aug 21, 2020, 10:53 PM IST

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటు చేసుకుంది. తల్లీబీడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Women Delivered In Ambulance in Medchal Malkajgiri District
అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో చోటు చేసుకుంది. పురిటి నొప్పులుతో బాధపడుతున్న సుష్మితను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డలిద్దరినీ నిలోఫర్​ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.

పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో చోటు చేసుకుంది. పురిటి నొప్పులుతో బాధపడుతున్న సుష్మితను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డలిద్దరినీ నిలోఫర్​ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.