ETV Bharat / state

'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది' - ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే పురపాలక ఎన్నికల పోలింగ్​లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొంపల్లి సెయింట్​ ఆంథోని విద్యార్థులు కోరారు.

vote awareness rally at kompalli in medchal district
'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది'
author img

By

Published : Jan 21, 2020, 5:02 PM IST

'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది'

మేడ్చల్​ జిల్లా కొంపల్లి పురపాలక పరిధిలో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు. రేపటి వారి భవిష్యత్ ఈ ఓట్లు పైనే ఆధారపడి ఉందని, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీపరుడికి ఓటు వేయాలని కోరారు.

'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది'

మేడ్చల్​ జిల్లా కొంపల్లి పురపాలక పరిధిలో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు. రేపటి వారి భవిష్యత్ ఈ ఓట్లు పైనే ఆధారపడి ఉందని, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీపరుడికి ఓటు వేయాలని కోరారు.

Intro:TG_HYD_18_21_VOTE AWARENESS RALLY_AVB_TS10011

మేడ్చల్ : కొంపల్లి
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓటరు అవగాహన సదస్సు పై ఈటీవీ ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు... సుమారు 500 మంది కొంపల్లి సెయింట్ అంథోనీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు..రేపటి తమ భవిష్యత్ మీరు వేయబోయే ఓటుపై ఆధారపడి ఉందని, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ పరుడికి ఓటు వేయాలని కోరారు
బైట్ : విద్యార్థులు
బైట్: సిందరరాజు, స్కూల్ డైరెక్టర్


Body:my name : upender, 9000149830


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.