ETV Bharat / state

'పేదలకు వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు'

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో మూడు చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

author img

By

Published : May 22, 2020, 2:18 PM IST

street hospital integrated in kuthbullapur
'పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకే బస్తీ దవాఖానాలు'

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్​ పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్​ పాల్గొన్నారు. నగరంలోని పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలను సీఎం కేసీఆర్​ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్​ పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్​ పాల్గొన్నారు. నగరంలోని పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలను సీఎం కేసీఆర్​ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:చూడ'చెక్కిన' తాజ్​మహల్​.. చూపులకే సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.