ETV Bharat / state

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు - sot rIDS IN MEDCHAL DISTRICT

కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను కొందరు వ్యాపారులు ఉల్లంఘిస్తున్నారు. మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో నిబంధనలు బేఖాతరు చేస్తూ తెరిచిన దుకాణాలను ఎస్​ఓటీ పోలీసులు సీజ్​ చేశారు.

shops and clinics seized at dundigal in medchal district
దుండిగల్​లో దుకాణాలు సీజ్
author img

By

Published : Apr 21, 2020, 7:08 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తోన్న రెండు షాపులు, క్లినిక్​లపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.

మల్లంపేటలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి తెరిచిన ఓ హోటల్, ఎలక్ట్రిక్ షాపును సీజ్​ చేశారు. గాగిల్లపూర్​, బేరంపేటలో క్లినిక్ తెరిచి వైద్యం చేస్తున్న ఇద్దరు ఆర్​ఎంపీ వైద్యులను పట్టుకున్నారు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసి వారు నిర్వహిస్తున్న షాపులు, క్లినిక్​లను సీజ్ చేశారు. వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.

మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తోన్న రెండు షాపులు, క్లినిక్​లపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.

మల్లంపేటలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి తెరిచిన ఓ హోటల్, ఎలక్ట్రిక్ షాపును సీజ్​ చేశారు. గాగిల్లపూర్​, బేరంపేటలో క్లినిక్ తెరిచి వైద్యం చేస్తున్న ఇద్దరు ఆర్​ఎంపీ వైద్యులను పట్టుకున్నారు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసి వారు నిర్వహిస్తున్న షాపులు, క్లినిక్​లను సీజ్ చేశారు. వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.