ETV Bharat / state

తెరాసలో మేయర్​ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి - MP Revanth Reddy today news news

మేడ్చల్ జిల్లాలోని నగర పాలక, పురపాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస నేత దర్గా దయాకర్ రెడ్డి... తన అనుచరులతో కలిసి రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

MP Revanth Reddy today news news
MP Revanth Reddy today news news
author img

By

Published : Jan 10, 2020, 2:57 PM IST

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉద్యమ సమయంలో పనిచేసిన తెరాస కార్యకర్తలకు అన్యాయం చేయడంతోపాటు టికెట్లను అమ్ముకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. మేయర్ స్థానానికి 5 కోట్లు,మున్సిపల్​ ఛైర్మన్ స్థానానికి మూడు కోట్లు, కౌన్సిలర్ స్థానానికి 25 లక్షల రూపాయల చొప్పున టికెట్లను బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టారని ఆయన విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరు నచ్చక తెరాస నుంచి కాంగ్రెస్​లోకి నేతలు వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్​లో చేరినట్లు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు.

'పురపోరులో కాంగ్రెస్​ జెండా ఎగరవేస్తాం'

ఇవీ చూడండి:నాగర్​కర్నూలు మున్సిపాలిటీల్లో సమస్యల స్వాగతం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉద్యమ సమయంలో పనిచేసిన తెరాస కార్యకర్తలకు అన్యాయం చేయడంతోపాటు టికెట్లను అమ్ముకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. మేయర్ స్థానానికి 5 కోట్లు,మున్సిపల్​ ఛైర్మన్ స్థానానికి మూడు కోట్లు, కౌన్సిలర్ స్థానానికి 25 లక్షల రూపాయల చొప్పున టికెట్లను బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టారని ఆయన విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరు నచ్చక తెరాస నుంచి కాంగ్రెస్​లోకి నేతలు వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్​లో చేరినట్లు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు.

'పురపోరులో కాంగ్రెస్​ జెండా ఎగరవేస్తాం'

ఇవీ చూడండి:నాగర్​కర్నూలు మున్సిపాలిటీల్లో సమస్యల స్వాగతం

Intro:Hyd_tg_19_10_MP_Revanthreddy_abb_rr_TS10026 మేడ్చల్ జిల్లాలో పురపాలక నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు విద్యార్థి కూడా నగరపాలక తెరాస ఇన్చార్జి దర్గా దయాకర్ రెడ్డి అతని అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు తెరాసలో మంత్రి మల్లారెడ్డి ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం చేయడంతోపాటు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు మేయర్ స్థానానికి 5 కోట్లు చైర్మన్ స్థానానికి మూడు కోట్లు కౌన్సిలర్ స్థానానికి 25 లక్షలు చొప్పున వికెట్లను బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టారని ఆయన విమర్శించారు మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరు నచ్చక తెరాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చినట్టు దర్గా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు బైట్: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ బైట్: దర్గా దయాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తెరాస నాయకుడు


Body:చారి.ఉప్పల్


Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.