ETV Bharat / state

'వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'

author img

By

Published : Jun 17, 2020, 10:39 PM IST

మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్​ మండలం యమ్మంపేటకు చెందిన మీసాల మల్లేశం తనకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేసుకున్నారు. తనకు చెందిన రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

meesala mallesham request to cm kcr for protect them
'వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'

భూ కబ్జాదారులు నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్ మండలం యమ్మంపేట్ గ్రామస్థుడు మీసాల మల్లేశ్​ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. తమకు చెందిన సుమారు రూ.100 కోట్లు విలువగల 25 ఎకరాల వారసత్వ భూమిని కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ పలుకుబడితో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై దౌర్జన్యం చేస్తున్న వారి నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు మీసాల మల్లేశ్​ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను వేడుకున్నారు.

ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

భూ కబ్జాదారులు నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్ మండలం యమ్మంపేట్ గ్రామస్థుడు మీసాల మల్లేశ్​ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. తమకు చెందిన సుమారు రూ.100 కోట్లు విలువగల 25 ఎకరాల వారసత్వ భూమిని కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ పలుకుబడితో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై దౌర్జన్యం చేస్తున్న వారి నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు మీసాల మల్లేశ్​ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను వేడుకున్నారు.

ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.