మేడ్చల్ జిల్లా కీసరలో 300మంది జర్నలిస్టులకు మల్కాజ్గిరి తెరాస పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి నిత్యావసర సరుకులు అందించారు. మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు సరుకులు పంచిన ఆయన జర్నలిస్టుల సేవలు మరువలేనివి అన్నారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు వార్తలు చేరవేసేందుకు శ్రమిస్తున్నారన్నారు.
ఇదీ చూడండి:సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!