ETV Bharat / state

'మానవ మృగం శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్షే సరి'

ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబీకులు సీపీ మహేశ్ భగవత్​ను కోరారు.

author img

By

Published : May 4, 2019, 11:32 PM IST

రాచకొండ పోలీస్ కమిషనర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు మేడ్చల్ జిల్లా నేరేడ్​మేట్​లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్​ను కలిసి నిందితుడు మర్రి శ్రీనివాస్​రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాచకొండ పోలీస్ కమిషనర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

ఇవీ చూడండి : బుడిబుడి నడకలతో చిన్నారుల క్యాట్​వాక్​

హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు మేడ్చల్ జిల్లా నేరేడ్​మేట్​లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్​ను కలిసి నిందితుడు మర్రి శ్రీనివాస్​రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాచకొండ పోలీస్ కమిషనర్​ను కలిసిన హాజీపూర్ బాధితులు

ఇవీ చూడండి : బుడిబుడి నడకలతో చిన్నారుల క్యాట్​వాక్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.