ETV Bharat / state

పేద పురోహితులకు నిత్యావసరాల పంపిణీ - నిజాంపేట పురోహితులు నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద పురోహితులకు మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట మునిసిపల్​ కార్పొరేషన్​లోని 4వ వార్డులో నిత్యావసరాలను పంచారు. వార్డు అధ్యక్షుడు మురళీధర్​ యాదవ్ తన స్నేహితుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Essential Commodities Distribution
నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 4, 2020, 5:11 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డులో పేద పురోహితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు మురళీధర్​ యాదవ్​ తన మిత్రులైన కిరణ్​, అభిషేక్​ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

దాదాపు 150 మంది పురోహితులకు వారానికి సరిపడా నిత్యావసరాలను, కూరగాయలను అందజేశారు. డివిజన్​లో ఎవరైనా అవస్థలు పడుతున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే సాయం చేస్తామని వారు తెలిపారు.

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డులో పేద పురోహితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు మురళీధర్​ యాదవ్​ తన మిత్రులైన కిరణ్​, అభిషేక్​ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

దాదాపు 150 మంది పురోహితులకు వారానికి సరిపడా నిత్యావసరాలను, కూరగాయలను అందజేశారు. డివిజన్​లో ఎవరైనా అవస్థలు పడుతున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే సాయం చేస్తామని వారు తెలిపారు.

ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.