ETV Bharat / state

తెరాస నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన

రెండు పడక గదులను లబ్ధిదారులకు అందకుండా తెరాస ప్రతినిధులు అడ్డుకుంటున్నారని మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అసలైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే వరకు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

author img

By

Published : Oct 8, 2020, 2:06 PM IST

double bedroom scheme dispute in chiryala
రెండు పడక గదుల ఇళ్ల పథకం

మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలో పంచాయతీ ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా తెరాస ప్రజాప్రతినిధులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నో ఏళ్లుగా ఉండటానికి గూడు లేక అద్దె ఇళ్లలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక అల్లాడుతున్నామని వాపోయారు. నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు తాము నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటామని చీరాల స్థానిక ప్రజలు తెలిపారు.

మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలో పంచాయతీ ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా తెరాస ప్రజాప్రతినిధులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నో ఏళ్లుగా ఉండటానికి గూడు లేక అద్దె ఇళ్లలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక అల్లాడుతున్నామని వాపోయారు. నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు తాము నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటామని చీరాల స్థానిక ప్రజలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.