జైలు నుంచి విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. కానీ ఆ దొంగ మరోసారి పట్టుబట్టాడు. మేడ్చల్ జిల్లా మౌలాలీలో నివసించే నిందితుడు సభావత్ హత్య గతంలో నెరేడ్మేట్లో దొంగతనాలు చేసి కటకటాల్లోకి వెళ్లాడు.
తిరిగి వచ్చాక మళ్లీ మల్కాజిగిరిలో రెండు ఇళ్లలో 2 తులాల బంగారం, 50 వేల నగదు, మరో ఇంట్లో సెల్ఫోన్లు, నగలు చోరీ చేసి మరోసారి జైలుకు వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 తులాల బంగారం, పది వేల నగదును స్వాధీనం చేసుకుని... రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'