ETV Bharat / state

ఏడుపాయల వనదుర్గా మాత హుండీ లెక్కింపు - Yedupayala Vanadurga Mata Hundi Counting

ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58.61 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్​ తెలిపారు.

Yedupayala Vanadurga Mata Hundi Counting
ఏడుపాయల వనదుర్గా మాత హుండీ లెక్కింపు
author img

By

Published : Mar 16, 2021, 4:36 AM IST

మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58,61,337 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్​ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు.

ప్రత్యేక దర్శనం, ఒడి బియ్యం, కేశఖండన, ప్రసాదాలు కలిపి రూ. 40. 67 లక్షలు రాగా... అమ్మవారి హుండీ ద్వారా రూ. 17. 93 లక్షలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.

మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58,61,337 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్​ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు.

ప్రత్యేక దర్శనం, ఒడి బియ్యం, కేశఖండన, ప్రసాదాలు కలిపి రూ. 40. 67 లక్షలు రాగా... అమ్మవారి హుండీ ద్వారా రూ. 17. 93 లక్షలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.