ETV Bharat / state

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీపీటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్​రెడ్డి డిమాండ్​ చేశారు. తక్షణమే సీపీఎస్​ను రద్దుచేయాలని కోరారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి
author img

By

Published : Jun 12, 2019, 9:52 PM IST

ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి

అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదేళ్లు గడిచిన నెరవేర్చకపోవడం దారుణమని టీపీటీఎఫ్​ రాష్ట్ర అధ్యకుడు కొండల్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్​ కలెక్టరేట్​ ఎదుట టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని, సీపీఎస్​ రద్దుచేయాలని, ఉద్యోగులందరికీ తక్షణమే పీఆర్​సీ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 2017లో టీఆర్టీ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించినా, ఇప్పటికి నియామక పత్రాలు అందివ్వకపోవడం దారుణమన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు లేని పాఠశాలలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని అవన్నీ మూతపడే అవకాశం ఉందన్నారు.

ఇవీ చూడండి: విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ

ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి

అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదేళ్లు గడిచిన నెరవేర్చకపోవడం దారుణమని టీపీటీఎఫ్​ రాష్ట్ర అధ్యకుడు కొండల్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్​ కలెక్టరేట్​ ఎదుట టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని, సీపీఎస్​ రద్దుచేయాలని, ఉద్యోగులందరికీ తక్షణమే పీఆర్​సీ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 2017లో టీఆర్టీ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించినా, ఇప్పటికి నియామక పత్రాలు అందివ్వకపోవడం దారుణమన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు లేని పాఠశాలలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని అవన్నీ మూతపడే అవకాశం ఉందన్నారు.

ఇవీ చూడండి: విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ

Intro:TG_SRD_42_11_TPTF_VIS_AVB_C1....
యాంకర్ వాయిస్... రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు ఐ ఆర్. డి ఏ. పి ఆర్ సి అలాగే టీ ఆర్ టి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని అని సిపిఎస్ ను రద్దు చేయాలని అని టీ పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కి మెమోరాండం సమర్పించారు...

ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం పైన ఉద్యమం జరిగింది
నియామకాలలో ఉపాధ్యాయ నియామకాలు కూడా ఒకటి 2017 లో టిఆర్టి నియామక పరీక్షలు రాసిన వారికి కి నియామక పత్రాల జారీ చేయకపోవడం వల్ల అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతున్నారు వందలాది పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం వల్ల విద్యారంగం కుంటుపడుతుందని అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో లో ఖాళీగా లక్షలాది ఉద్యోగాలు నింపు తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక ఖాళీలు ఏర్పడ్డాయి సుమారుగా పాఠశాల విద్య లోని 20000 ఖాళీలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం 8000 టిఆర్టి పోస్టులను 2017 లో వేస్తే అది కూడా 2018లో పరీక్ష నిర్వహించి 2019లో ఫలితాలు వెల్లడించి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని విషయంగా చెప్పవచ్చు
ఇవాళ అ వందలాది పాఠశాలలు ఒక్క టీచరు కూడా లేకుండా పాఠశాలలు ఉన్నాయి పాఠశాల లేని పరిస్థితులు విద్యార్థులు వచ్చే పరిస్థితులు ఉండవు మన తెలంగాణ జాతిపిత గా చెప్పుకునే ఇటువంటి జయశంకర్ గారి పేరు మీద అ బడిబాట అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు వారి ఆశయాలకు విలువలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు లేదు
, పాఠశాల ప్రారంభం నాడు టిఆర్టి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని టి పి టి ఎఫ్ ప్రధాన డిమాండ్ చేస్తోంది అలాగే ,

సిపియస్ విధానం రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు....

బైట్.... టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.... కొండల్ రెడ్డి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.