ETV Bharat / state

'పల్లెప్రగతితో గ్రామాల్లో స్వచ్ఛత మెరుగుపడింది'

author img

By

Published : Jan 5, 2020, 12:08 PM IST

మెదక్​ జిల్లా చిలప్​చెడ్​ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు సందీప్​ కుమార్​ పర్యటించారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో స్వచ్ఛత చాలా మెరుగుపడిందన్నారు.

sandeep-sultaniya-visit-to-the-medak
'పల్లెప్రగతితో గ్రామాల్లో స్వచ్ఛత మెరుగుపడింది'

గ్రామాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని పల్లెప్రగతి కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు సందీప్‌ కుమార్‌ తెలిపారు. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని శీలాంపల్లి, ఫైజాబాద్‌, అంతారం గ్రామాలలో ఆయన పర్యటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగసామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. గతంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించి.. గ్రామాల్లో స్వచ్ఛత చాలా మెరుగపడిందన్నారు. పల్లెప్రగతి, హరితహారంలో నాటిన మొక్కలను సంరంక్షించాలని సూచించారు.

తడి పొడి చెత్తను వేరుచేసే కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.

'పల్లెప్రగతితో గ్రామాల్లో స్వచ్ఛత మెరుగుపడింది'

ఇదీ చూడండి : బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

గ్రామాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని పల్లెప్రగతి కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు సందీప్‌ కుమార్‌ తెలిపారు. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని శీలాంపల్లి, ఫైజాబాద్‌, అంతారం గ్రామాలలో ఆయన పర్యటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగసామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. గతంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించి.. గ్రామాల్లో స్వచ్ఛత చాలా మెరుగపడిందన్నారు. పల్లెప్రగతి, హరితహారంలో నాటిన మొక్కలను సంరంక్షించాలని సూచించారు.

తడి పొడి చెత్తను వేరుచేసే కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.

'పల్లెప్రగతితో గ్రామాల్లో స్వచ్ఛత మెరుగుపడింది'

ఇదీ చూడండి : బీర్​ కేక్​ ఎప్పుడైనా తిన్నారా?

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_,SRD_72_04_HARISH_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: సిద్ధిపేట జిల్లాను అభివృద్ధిలోనే కాదు.! విద్యలోనూ ముందుంచారు. సైన్స్ ఎగ్జిబిషనులో 7 అవార్డులు రావడం ఆనందకరమైన విషయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, డీఈఓ రవికాంత్ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులను రూ.10, 116 వేల రూపాయల నగదు బహుమతితో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ఐసీటీ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు, పలికెద భాగవతం, స్వచ్చ పక్వాడా వ్యాస రచన, తదితర కార్యక్రమాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవార్డులు సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. ఇలాంటి ఉపాధ్యాయులు, విద్యార్థులే రేపటి భవిష్యతు సమాజానికి అవసరమని, ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని ప్రోత్సహించాలని మంత్రి చెప్పారు. వీరిని స్పూర్తిదాయకంగా తీసుకుని జిల్లాలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లాను మరింత ముందుకు తీసుకుపోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని నగదు పారితోషికం, తువ్వలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలలో జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభతో అవార్డులు సాధించి ప్రశంస పత్రాలు, మెమెంటోలు పొందిన వారు, సెక్టోరల్ అధికారులు రమేశ్ రావు, రమేశ్, జిల్లా సైన్స్ అధికారి మహేందర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.