మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో... ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్లాస్టిక్ను వాడబోమని సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'