ETV Bharat / state

నర్సాపూర్‌​లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం - భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం

మెదక్​ జిల్లా నర్సాపూర్​ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం
author img

By

Published : Jul 16, 2019, 1:31 PM IST

గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికే భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వాటిని రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారని తెలిపారు. భూమి ఉన్నదానికంటే అధికంగా రికార్డులో నమోదవుతున్నందునే సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలో సమస్యలు అధికంగా ఉన్నచోట్ల ప్రత్యేకంగా భూరికార్డుల ప్రక్షాళనను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం

ఇదీ చదవండిః వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్​ ఆరా

గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికే భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వాటిని రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారని తెలిపారు. భూమి ఉన్నదానికంటే అధికంగా రికార్డులో నమోదవుతున్నందునే సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలో సమస్యలు అధికంగా ఉన్నచోట్ల ప్రత్యేకంగా భూరికార్డుల ప్రక్షాళనను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం

ఇదీ చదవండిః వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్​ ఆరా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.