ETV Bharat / state

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​ - 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మెదక్​ పట్టణంలో లాంబాడి హక్కుల పోరాట సమితి ఆధర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​
author img

By

Published : Aug 9, 2019, 6:23 PM IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్​ కూడలిలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. నిధులు కేటాయించలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్​ కూడలిలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. నిధులు కేటాయించలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే

Intro:TG_SRD_41_9_RYALI_AVB_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో పాత బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు... స్థానిక రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.
భారతదేశంలో గిరిజనులు 12 కోట్ల జనాభా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు ఇంకా కల్పించలేదు. తండాలను గ్రామ పంచాయతీల చేశారు గాని ఇంకా నిధులు విడుదల కాలేదు. గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ తండాలకు మౌలిక వసతులు కల్పించాలని. తండాలలో విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని. రాబోవు నోటిఫికేషన్లు విద్యా ఉద్యోగాలలో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని. డిమాండ్ చేశారు ఎస్టి సబ్ ప్లాన్ లో మేనిఫెస్టోలో పెట్టారు తప్ప దానిని ఆచరణలో పెట్టలేదు అని అన్నారు .....ఈ కార్యక్రమంలో తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘాలు. లంబాడ హక్కుల పోరాట సమితి .విద్యార్థి సంఘాలు..తదితరులు. పాల్గొన్నారు..

బైట్...లంబడి హక్కుల పోరాట సమితి.అధ్యక్షుడు. గోపాల్ నాయక్.


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్ 9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.