ETV Bharat / state

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

మెదక్ జిల్లా ఏడపాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులరు దర్శనమిచ్చారు.

author img

By

Published : Sep 30, 2019, 4:34 PM IST

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు కావడం వల్ల అమ్మవారు గాయత్రీదేవీగా భక్తులరు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు దుర్గాదేవీ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్యం అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

ఇవీ చూడండి: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు కావడం వల్ల అమ్మవారు గాయత్రీదేవీగా భక్తులరు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు దుర్గాదేవీ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్యం అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

ఇవీ చూడండి: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Intro:TG_SRD_41_30_EDUPAYAL_AV_TS10115.
రిపోర్టర్..శేఖర్
మెదక్.9000302217..
తెలంగాణలో అత్యంత ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని దేవి శరన్నవరాత్రుల లో భాగంగా మొదటిరోజు ఆదివారం వన దుర్గామాతను
" బాల త్రిపుర సుందరీదేవి" రూపంలో లో ముదురుపసుపు చీరలో అలంకరించారు..






ఈరోజు (రెండో రోజు). వన దుర్గ మాత అమ్మవారు
"గాయత్రీ దేవి "గా దర్శనం ఇచ్చారు" లేత గులాబీ రంగు"
చీర అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..
శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్య అన్నదానం ఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు...


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ ర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.