ETV Bharat / state

కారు అదుపుతప్పి ప్రమాదం... నలుగురికి గాయాలు

మెదక్​ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : Apr 16, 2020, 7:15 PM IST

CAR ACCIDENT IN MEDAK DISTRICT four INJURED
కారు అదుపుతప్పి ప్రమాదం... నలుగురికి గాయాలు

కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకువెళ్లిన ఘటన మెదక్​ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోమారానికి చెందిన శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్​ వెల్ధుర్తి- నర్సాపూర్‌ రహదారిలో ప్రయాణిస్తుండగా... కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన తండావాసులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.

కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకువెళ్లిన ఘటన మెదక్​ జిల్లా శివ్వంపేట రుప్లా తండా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోమారానికి చెందిన శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్​ వెల్ధుర్తి- నర్సాపూర్‌ రహదారిలో ప్రయాణిస్తుండగా... కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన తండావాసులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.