తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి
16 స్థానాలు మావే - FOOD ARRANGEMENTS , PARKING ZONE
ఈ నెల 8న ఉదయం 10 గంటలకు మెదక్లో తెరాస సన్నాహక సమావేశం జరగనుంది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి
తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి