మంచిర్యాల జిల్లా మందమర్రిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర ఆలయంలో వివాహం ఘనంగా జరిపారు.
భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య పూజారుల మంత్రోచ్ఛారణలతో వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. శివునికి రుద్రాభిషేకం జరిపారు.
ఇదీ చూడండి: జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం