ETV Bharat / state

బొప్పారంలో పులి సంచారం... గ్రామస్థుల భయాందోళన

రెండు రోజులుగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించాయి. కేటపల్లి అటవీప్రాంతం నుంచి పులి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Sep 21, 2019, 11:15 PM IST

బొప్పారంలో పులి సంచారం... గ్రామస్థుల భయాందోళన

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయి. రెండు రోజుల నుంచి మండలంలోని బొప్పారం, జోగపూర్ అటవీప్రాంతం మధ్యలో కే 4 పేరు గల పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్‌ పనులు చేపడుతుండగా కార్మికులు పులి అడుగులు గుర్తించారు. కోటపల్లి అటవీ ప్రాంతం నుంచి పులి ఇటువైపుకు రెండు రోజుల నుంచి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ పులికి వేటగాళ్ళు ఉచ్చు బిగించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో పులికి ఉచ్చు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే దాని ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందనే... వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గ్రామస్థులు మాత్రం పులి అడుగుజాడలు చూసి భయాందోళనలకు గురవుతున్నారు.

బొప్పారంలో పులి సంచారం... గ్రామస్థుల భయాందోళన

ఇదీ చూడండి: కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయి. రెండు రోజుల నుంచి మండలంలోని బొప్పారం, జోగపూర్ అటవీప్రాంతం మధ్యలో కే 4 పేరు గల పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్‌ పనులు చేపడుతుండగా కార్మికులు పులి అడుగులు గుర్తించారు. కోటపల్లి అటవీ ప్రాంతం నుంచి పులి ఇటువైపుకు రెండు రోజుల నుంచి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ పులికి వేటగాళ్ళు ఉచ్చు బిగించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో పులికి ఉచ్చు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే దాని ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందనే... వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గ్రామస్థులు మాత్రం పులి అడుగుజాడలు చూసి భయాందోళనలకు గురవుతున్నారు.

బొప్పారంలో పులి సంచారం... గ్రామస్థుల భయాందోళన

ఇదీ చూడండి: కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_21_tiger_av_ts10030
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారం పులి సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల నుంచి మండలంలోని బొప్పారం, జోగపూర్ అటవీ ప్రాంతం మధ్యలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయి. ఇది కె 4 పేరు గల పులిగా అటవీ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో కార్మికులు పులి అడుగులను గుర్తించారు. పులి కోటపల్లి అటవీ ప్రాంతం నుంచి ఇటువైపుకు రెండు రోజుల నుంచి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే కె 4 పులి నడుముకు గతంలో వేతగాళ్ళు ఉచ్చు బిగించారు. ఉచ్చు ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయినట్లు సమాచారం. పులి సంచారంపై సమాచారం ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. పులి సంచారం తెలిస్తే దాని ప్రాణాలకు ప్రమాదం వుండే అవకాశం ఉండడంతో అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఈ ఫులి జాడ కోసం అధికారులు ఓ ప్రత్యేక బృందాన్నీ ఏర్పాటు చేశారు. పులి సంచారం ఉందని తెలియడంతో గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.Body:బెల్లంపల్లిConclusion:నెన్నెల మండలం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.