ETV Bharat / state

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

మంచిర్యాల జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Feb 6, 2020, 2:59 PM IST

Three persons arrested for cyber crimes
సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలానికి చెందిన రాంటెక్కి గవాస్కర్​, దుర్గం దిలీప్​, జరుపుల నరేందర్​లుగా గుర్తించారు.

కలకత్తాకు చెందిన ఉదయ్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్న ఈ ముగ్గురు నిందితులు.. ఇప్పటి వరకు పలువురి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని ఏసీపీ రహమాన్​ వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ఇదీ చూడండి : మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలానికి చెందిన రాంటెక్కి గవాస్కర్​, దుర్గం దిలీప్​, జరుపుల నరేందర్​లుగా గుర్తించారు.

కలకత్తాకు చెందిన ఉదయ్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్న ఈ ముగ్గురు నిందితులు.. ఇప్పటి వరకు పలువురి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని ఏసీపీ రహమాన్​ వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ఇదీ చూడండి : మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.