మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు నడుమ భక్తుల కోలాహలం లేకుండానే వేడుక జరిపించారు. సుమారు గంటన్నర పాటు ఈ వివాహ క్రతువు కొనసాగింది. అనంతరం దేవతా మూర్తులకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.
జన సందోహం లేకుండానే జానకి రాముడి కల్యాణం - SEETHAA RAMULA WEDDING DAY
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో శ్రీ సీతా రాముల కల్యాణ వేడుక నిరాడంబరంగా జరిగింది. లోక కల్యాణం కోసం వివాహాన్ని జరిపించి... సర్వ మానావాళికి సుఖశాంతులను అందించాలని కోరినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు.
![జన సందోహం లేకుండానే జానకి రాముడి కల్యాణం సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6635691-thumbnail-3x2-wedding.jpg?imwidth=3840)
సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు నడుమ భక్తుల కోలాహలం లేకుండానే వేడుక జరిపించారు. సుమారు గంటన్నర పాటు ఈ వివాహ క్రతువు కొనసాగింది. అనంతరం దేవతా మూర్తులకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.