ETV Bharat / state

జన సందోహం లేకుండానే జానకి రాముడి కల్యాణం - SEETHAA RAMULA WEDDING DAY

మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో శ్రీ సీతా రాముల కల్యాణ వేడుక నిరాడంబరంగా జరిగింది. లోక కల్యాణం కోసం వివాహాన్ని జరిపించి... సర్వ మానావాళికి సుఖశాంతులను అందించాలని కోరినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు.

సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు
సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు
author img

By

Published : Apr 2, 2020, 8:49 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు నడుమ భక్తుల కోలాహలం లేకుండానే వేడుక జరిపించారు. సుమారు గంటన్నర పాటు ఈ వివాహ క్రతువు కొనసాగింది. అనంతరం దేవతా మూర్తులకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు నడుమ భక్తుల కోలాహలం లేకుండానే వేడుక జరిపించారు. సుమారు గంటన్నర పాటు ఈ వివాహ క్రతువు కొనసాగింది. అనంతరం దేవతా మూర్తులకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.

ఇవీ చూడండి : కరోనాపై గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.