ETV Bharat / state

పోకిరీల సమాచారం ఇవ్వండి... వెంటనే స్పందిస్తాం

మహిళల భద్రత కోసం షీ టీం ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే  వాట్సాప్ నెం. 63039 23700​ ద్వారా సమాచారం ఇస్తే తక్షణం స్పందిస్తామని మంచిర్యాల డీసీపీ తెలిపారు.

author img

By

Published : Mar 30, 2019, 12:44 PM IST

పోకీరీల సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం : డీసీపీ రక్షిత
సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే : సీపీ సత్యనారాయణ
మహిళా సాధికారతే లక్ష్యంగా మంచిర్యాలలో షీ టీం ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ రన్ ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలోమీటర్లు సాగింది. రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి జెండా ఊపి పరుగు​ను ప్రారంభించారు.

అసలైన భద్రత ఇచ్చేదిస్త్రీలే

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే అని కొనియాడారు.
స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే హాక్ఐ యాప్, వాట్సాప్ నెం. 63039 23700​ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని రక్షిత కృష్ణమూర్తి సూచించారు. షీ టీం ఏర్పాటు తర్వాత మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ తెలిపారు.

ఇవీ చూడండి :కమల దళపతి వెంటే అగ్రనాయకులు


సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే : సీపీ సత్యనారాయణ
మహిళా సాధికారతే లక్ష్యంగా మంచిర్యాలలో షీ టీం ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ రన్ ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలోమీటర్లు సాగింది. రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి జెండా ఊపి పరుగు​ను ప్రారంభించారు.

అసలైన భద్రత ఇచ్చేదిస్త్రీలే

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేసిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. సమాజానికి అసలైన భద్రతను అందించేది స్త్రీలే అని కొనియాడారు.
స్త్రీలకు ఇబ్బందులు ఎదురైతే హాక్ఐ యాప్, వాట్సాప్ నెం. 63039 23700​ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని రక్షిత కృష్ణమూర్తి సూచించారు. షీ టీం ఏర్పాటు తర్వాత మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ తెలిపారు.

ఇవీ చూడండి :కమల దళపతి వెంటే అగ్రనాయకులు


Intro:TG_ADB_12_30_SHE 2K RUN_AV_C6


Body:మహిళా సాధికారతే లక్ష్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో లో షి టీం ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలోమీటర్ల పరుగును రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షిత కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. రెండు కిలో మీటర్ల పరుగులో సి పి , డి సి పి లు సైతం పాల్గొన్నారు. అనంతరం బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశం లో భారత దేశంలో ఎక్కడాలేని విధంగా గా తెలంగాణ రాష్ట్ర పోలీస్ మహిళల రక్షణ కొరకు షి టీం లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని సీపీ సత్యనారాయణ తెలిపారు.. మహిళల్ని చైతన్యపరచడానికి పోలీస్ ప్రజలతో మమేకమై పనిచేస్తుందని, సమాజంలో లో మహిళల కు ఎలాంటి ఇబ్బందులు గురైన తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా హాక్ ఐ యాప్ లోగాని, వాట్సాప్ లో గాని సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని మంచిర్యాల డిసిపి రక్షిత కృష్ణమూర్తి మహిళలకు సూచించారు. షీ టీం ఏర్పాటు తర్వాత మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తగ్గాయని ఆమె తెలిపారు..

బైట్ : సత్యనారాయణ , రామగుండం సీపీ
రక్షిత కృష్ణమూర్తి, మంచిర్యాల డిసిపి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.