లాక్డౌన్ కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు, ఇతర రోగులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఆహారం పంపిణీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నిర్వహిస్తున్నారు.
![మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఆహారం పంపిణీ Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:54:56:1621859096-tg-adb-11-24-freefood-av-ts10032-24052021170812-2405f-1621856292-142.jpg?imwidth=3840)
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేదలకు మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన
లాక్డౌన్ కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు, ఇతర రోగులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేదలకు మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన